మత్స్యకారులను పరామర్శించిన రవీంద్ర
ABN, First Publish Date - 2023-06-26T00:45:39+05:30
శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎమ్మె ల్యే రమావత రవీంద్రకుమార్ ఆదివారం డిండి ప్రా జెక్టు వద్ద చేపలు విక్రయిస్తున్న మత్స్యకార మహిళల జీవనోపాధిని, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
మత్స్యకారులను పరామర్శించిన రవీంద్ర
డిండి, జూన 25: శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎమ్మె ల్యే రమావత రవీంద్రకుమార్ ఆదివారం డిండి ప్రా జెక్టు వద్ద చేపలు విక్రయిస్తున్న మత్స్యకార మహిళల జీవనోపాధిని, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా శ్రీశై లం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న డిండి ప్రాజెక్టు ఎర్త్ డ్యాం దిగువ న రోడ్డు వెంట చేపలు విక్రయించుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులతో ఆ యన ముచ్చటించారు. చేపలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, వ్యాపారం లాభసాటిగా ఉందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నా యకులు గిరమోని శ్రీను, బలుముల తిరుపతయ్య, ఎండి.బాసిత, అయూబ్, బా లయ్య, సాయమ్మ, లింగమ్మ, అనసూయ, శంకరమ్మ, శాంతమ్మ ఉన్నారు.
Updated Date - 2023-06-26T00:45:39+05:30 IST