ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో ఢీకొని మహిళ దుర్మరణం

ABN, First Publish Date - 2023-02-02T00:12:42+05:30

విఠాయిపల్లి సమీపంలో వాటర్‌ ప్లాంట్‌ వద్ద హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఆటో ఢీకొని మహిళ దుర్మరణం చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, ఫిబ్రవరి 1: విఠాయిపల్లి సమీపంలో వాటర్‌ ప్లాంట్‌ వద్ద హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఆటో ఢీకొని మహిళ దుర్మరణం చెందింది. ఎస్‌ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం రాచూరుకు చెందిన ప్రమీళమ్మ(45) నడుచుకుంటూ వెళ్తోంది. హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి వెళ్తున్న ఆటో ప్రమీళమ్మను ఢీకొనగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమీళమ్మ కుమారుడు వెంకటేశ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2023-02-02T00:12:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising