ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన.. ఐదుగురికి జైలు
ABN, First Publish Date - 2023-03-25T23:58:47+05:30
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురికి రాజేంద్రనగర్ కోర్టు మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించినట్లు ఆర్జీఐఏ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
శంషాబాద్, మార్చి 25 : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురికి రాజేంద్రనగర్ కోర్టు మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించినట్లు ఆర్జీఐఏ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీ్సస్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయగా.. నిబంధనలు పాటించని 22మందిపై కేసులు నమోదు చేశామన్నారు. వారిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చగా జైలు శిక్ష, జరిమానా విధించినట్లు చెప్పారు. కాగా, వేర్వేరుగా జరిమానాలు విధించినట్లు తెలిపారు.
Updated Date - 2023-03-25T23:58:47+05:30 IST