ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహేశ్వరం నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు

ABN, First Publish Date - 2023-06-02T23:37:33+05:30

మహేశ్వరం నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గంతో పాటు బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు శుక్రవారం విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, జూన్‌ 2 : మహేశ్వరం నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గంతో పాటు బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు శుక్రవారం విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సంబంధిత ఉత్తర్వులు వెలువరించింది. ఈ అకాడమిక్‌ ఇయర్‌ నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Updated Date - 2023-06-02T23:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising