ఉరేసుకొని యువకుడు మృతి
ABN, First Publish Date - 2023-03-25T23:58:13+05:30
ఉరేసుకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని పోలారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
షాబాద్, మార్చి 25 : ఉరేసుకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని పోలారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈమేరకు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలారం గ్రామానికి చెందిన పట్నం దిలీ్పకుమార్(23) ప్రేమ విఫలం కావడంతో గ్రామ సమీపంలోని చింతచెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఈవిషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
Updated Date - 2023-03-25T23:58:13+05:30 IST