ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చేవెళ్లలో కాంగ్రెస్‌ సభను జయప్రదం చేయాలి

ABN, First Publish Date - 2023-08-22T00:09:46+05:30

ఈ నెల 26న చేవెళ్లలో నిర్వహించే కాంగ్రెస్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి మున్సూ ర్‌అలీఖాన్‌, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు.

సభాస్థలాన్ని పరిశీలిస్తున్న నాయకులు

చేవెళ్ల, ఆగస్టు 21: ఈ నెల 26న చేవెళ్లలో నిర్వహించే కాంగ్రెస్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి మున్సూ ర్‌అలీఖాన్‌, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోమవారం చేవెళ్లలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 26న సాయంత్రం 4గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందన్నారు. ఇదే సభలో పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తుందన్నారు. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నాయకులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సున్నపు వసంతం, దర్శన్‌, భీంభరత్‌, గోనే ప్రతా్‌పరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising