ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాసిరకం సరుకులు అమ్మితే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2023-06-26T23:59:49+05:30

సూపర్‌మార్కెట్‌, దుకాణాల్లో నాసిరకమైన సరుకులను అమ్మితే కఠిన చర్యలను తీసుకుంటామని కమిషనర్‌ జైత్‌రాంనాయక్‌ హెచ్చరించారు.

జీ మార్ట్‌ సూపర్‌బజార్‌ను సీజ్‌ చేస్తున్న మున్సిపల్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడుచింతలపల్లి, జూన్‌ 26: సూపర్‌మార్కెట్‌, దుకాణాల్లో నాసిరకమైన సరుకులను అమ్మితే కఠిన చర్యలను తీసుకుంటామని కమిషనర్‌ జైత్‌రాంనాయక్‌ హెచ్చరించారు. తూంకుంటలోని జీమార్ట్‌ సూపర్‌బజార్‌ను సోమవారం ఉదయం మున్సిపల్‌ కమిషనర్‌ జైత్‌రాంనాయక్‌, అధికారులు సిబ్బందితో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సూపర్‌ బజార్‌లోని వివిధ సరుకులను కమిషనర్‌ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జీమార్ట్‌ సూపర్‌ బజార్‌లో పురుగులు, నాసిరకంగా ఉన్న సరుకులను వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తనకు పలువురు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. తూంకుంటలో ఐదేళ్లుగా జీ మార్ట్‌ సూపర్‌బజార్‌ను యజమానులు మున్సిపల్‌కు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజును చెల్లించకుండా నడుపుతు అక్రమాలకు పాల్పడుతున్నట్లు కమిషనర్‌ ఆగ్రహం చెందారు. ఈ మేరకు జీ మార్ట్‌ సూపర్‌బజార్‌ను సీజ్‌ చేశారు.

Updated Date - 2023-06-26T23:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising