ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి

ABN, First Publish Date - 2023-02-02T00:15:06+05:30

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.5,500కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ మహేశ్వరం నగర కార్యదర్శి రాఘవేందర్‌ అన్నారు.

మహేశ్వరంలో ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం, ఫిబ్రవరి 1: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.5,500కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ మహేశ్వరం నగర కార్యదర్శి రాఘవేందర్‌ అన్నారు. బుధవారం మహేశ్వరంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏళ్లుగా స్కాలర్‌షిప్‌ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంద న్నారు. ప్రైవేట్‌ కాలేజీల్లో ఫీజు కట్టలేక ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. అలాగే మహేశ్వరంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌,మురళి,రాజేష్‌, సాయి తేజ, వినయ్‌, చంటి, బీజేవైఎం దేవేందర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising