ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ భగీరథ నీటి కోసం ట్యాంక్‌లోకి దిగి వార్డు సభ్యుడి నిరసన

ABN, First Publish Date - 2023-03-18T23:57:48+05:30

ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్దలో 15 రోజులుగా మిషన్‌ భగీరథ నీరు రావడం లేదు. సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదని 3వ వార్డు సభ్యుడు రవికుమార్‌ శనివారం వినూత్న నిరసన తెలిపాడు.

ట్యాంక్‌లో రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

షాద్‌నగర్‌ రూరల్‌, మార్చి 18: ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్దలో 15 రోజులుగా మిషన్‌ భగీరథ నీరు రావడం లేదు. సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదని 3వ వార్డు సభ్యుడు రవికుమార్‌ శనివారం వినూత్న నిరసన తెలిపాడు. పరిగి రోడ్డు పక్కనున్న ట్యాంక్‌లోకి దిగి పరిస్థితిని తెలియజెప్పాడు. ఇదే విషయమై సర్పంచ్‌ లలిత మాట్లాడుతూ.. నీటి సమస్యపై అధికారులకు చెబుతున్నా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-18T23:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising