తెలుగు పద్య పఠనంలో విద్యార్థినికి బహుమతి
ABN, First Publish Date - 2023-03-19T22:31:40+05:30
తాండూరు లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జుంటుపల్లి సుహాని తెలుగు పద్య పఠనంలో ప్రథమ బహుమతి సాధించింది.
తాండూరు, మార్చి 19: తాండూరు లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జుంటుపల్లి సుహాని తెలుగు పద్య పఠనంలో ప్రథమ బహుమతి సాధించింది. మొల్ల కళావేదిక నిర్వహించిన పద్య సాహిత్య కార్యక్రమంలో సుహాని పద్య పఠనంలో మొదటి బహుమతి సాధించింది.
Updated Date - 2023-03-19T22:31:40+05:30 IST