ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సంక్షేమానికి పెద్దపీట : మంచిరెడ్డి

ABN, First Publish Date - 2023-01-26T00:11:51+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు.

పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచాల, జనవరి 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండలం ఆగాపల్లి, కాగజ్‌ఘట్‌, జాపాల, అస్మత్‌పూర్‌ గ్రామాల్లో రూ.4.07కోట్లతో చేపట్టే గ్రామపంచాయతీ భవనాలు, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తామన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని సూచించారు. ఎంపీపీ నర్మదలచ్చీరాం, జడ్పీటీసీ మర్రి నిత్యనిరంజన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చంద్రయ్య, ప్యాక్స్‌ చైర్మన్‌ బుస్సు పుల్లారెడ్డి, ఎంపీటీసీలు ఎల్‌.చంద్రశేఖర్‌రెడ్డి, పి.సుకన్య, ఎన్‌.అనిత, సర్పంచ్‌లు పి.అండాలు, నౌహీద్‌బేగం, ఎన్‌.హరిప్రసాద్‌, జంగయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌, డీఈ అబ్బాస్‌, ఉపసర్పంచ్‌ మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising