ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అభివృద్ధిలో భాగస్వాములవ్వండి

ABN, First Publish Date - 2023-07-04T00:41:47+05:30

గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

మంచాల, జూలై 3 : గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిత్తాపూర్‌కు చెందిన బీజేపీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆయన సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమపథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎ్‌సలో చేరడానికి యువత ముందుకు వస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎ్‌సలో చేరినవారిలో జి.రమేష్‌, జి.శ్రీను, పి.మహే్‌షలు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చీరాలరమేష్‌, పీఏసీస్‌ చైర్మన్‌ బుస్సు పుల్లారెడ్డి, వైస్‌చైర్మన్‌ యాదయ్య, డి.సత్యనారాయణ, శ్రీశైలం, పల్లెజంగారెడ్డి, రావుల కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-04T00:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising