ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీడీవో కార్యాలయం పైప్‌లైన్‌ లీకేజీ

ABN, First Publish Date - 2023-02-11T00:40:09+05:30

మిషన్‌ భగీరథ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతో ఎంపీడీవో ఆఫీసు వద్ద పైప్‌లైన్‌ లీకేజీతో నీటి నిల్వ అయి పారిశుధ్యం లోపిస్తోంది.

కార్యాలయం వద్ద నీటి లీకేజీతో ఏర్పడిన గుంత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొయినాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 10: మిషన్‌ భగీరథ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతో ఎంపీడీవో ఆఫీసు వద్ద పైప్‌లైన్‌ లీకేజీతో నీటి నిల్వ అయి పారిశుధ్యం లోపిస్తోంది. చేవెళ్ల-హిమాయత్‌నగర్‌ రోడ్డులో పైప్‌లైన్‌కు బాలిక గురుకులానికి నీటి కనెక్షన్‌ ఇచ్చారు. సరిగా కనెక్షన్‌ ఇవ్వక పైపు లీకై వారం రోజులుగా నీరు వృథాగా పోతోంది. కార్యాలయ పరిసరాల్లో నీటి గుంట ఏర్పడింది. అధికారులు కూడా పట్టి ంచుకోవడం లేదు. ఈ విషయంపై ఎంపీడీఓ సంధ్యను వివరణ కోరగా సిబ్బందికి గతంలోనే చెప్పామని, మరోసారి చెబుతామన్నారు.

Updated Date - 2023-02-11T00:40:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising