ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రశ్నపత్రాల లీకేజీ

ABN, First Publish Date - 2023-03-18T23:59:03+05:30

ప్రభుత్వ వైఫల్యం వల్లే టీఎ్‌సపీఎ్‌ససీ ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయని సీపీఎం నాయకులు ఆరోపించారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పరిగి, మార్చి 18: ప్రభుత్వ వైఫల్యం వల్లే టీఎ్‌సపీఎ్‌ససీ ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయని సీపీఎం నాయకులు ఆరోపించారు. పరిగిలోని బస్టాండ్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు హబీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising