ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కనుల పండువగా పాండురంగ స్వామి కల్యాణం

ABN, First Publish Date - 2023-07-30T23:39:26+05:30

శ్రావణ అధిక మాసం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగస్వామి కల్యాణాన్ని నిర్వహించారు.శ్రావణ అధిక మాసం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగస్వామి కల్యాణాన్ని నిర్వహించారు.

పాండురంగస్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

తాండూరు, జూలై30 : శ్రావణ అధిక మాసం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. పట్టణంలోని సీతారాంపేట్‌ పాండురంగస్వామి ఆలయంలో జరిగిన స్వామివారి కల్యాణంతో పాటు పంచసూక్త హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ హోమాల్లో బ్రాహ్మణ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గురుదీక్షిత్‌, గురురాజ్‌ జోషి, శ్రీనివా్‌సరావు, మాణిక్‌రావు, దత్తాత్రేయరావు, రాఘవేంద్ర, సంధ్యారాణి పాల్గొన్నారు.

Updated Date - 2023-07-30T23:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising