ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పద్మశాలి సంఘం భవనం ప్రారంభం

ABN, First Publish Date - 2023-09-01T00:24:48+05:30

షాద్‌నగర్‌ పట్టణంలో పద్మశాలి సంఘం నిర్మించిన శివభక్త మార్కెండేయ కల్యాణ మండపం భవనం ప్రారంభమైంది.

భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

షాద్‌నగర్‌ అర్బన్‌, ఆగస్టు 31: షాద్‌నగర్‌ పట్టణంలో పద్మశాలి సంఘం నిర్మించిన శివభక్త మార్కెండేయ కల్యాణ మండపం భవనం ప్రారంభమైంది. రాఖీ పౌర్ణమిని పురష్కరించుకుని గురువారం సామూహిక యజ్ఞాలు, వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, బీజేపీ నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి, పి.వెంకటేశ్వర్‌రెడ్డిలు హాజరై పద్మశాలి సంఘం నాయకులను అభినందించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కోట జనార్ధన్‌, ఒగ్గు కిషోర్‌, దాస కృష్ణయ్య, పి. నర్సింహులు, బి. చిన్నయ్య, బి. అంజనేయులు, చెరుకు రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-01T00:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising