ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ మీడియాలో కించపరిచేలా పోస్టులు.. వ్యక్తిపై కేసు

ABN, First Publish Date - 2023-06-09T23:57:26+05:30

ఒక వర్గానికి చెందిన వ్యక్తుల ఆడియోలను ఎడిటింగ్‌ చేసి వారిని వ్యక్తిగతంగా కించపరచడమే కాకుండా రెచ్చగొట్టేవిధంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమనగల్లు పట్టణానికి చెందిన గుండ్రాతి రమేష్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ శుక్రవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, జూన్‌ 9: ఒక వర్గానికి చెందిన వ్యక్తుల ఆడియోలను ఎడిటింగ్‌ చేసి వారిని వ్యక్తిగతంగా కించపరచడమే కాకుండా రెచ్చగొట్టేవిధంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమనగల్లు పట్టణానికి చెందిన గుండ్రాతి రమేష్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ శుక్రవారం తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. సోషల్‌ మీడియా గ్రూప్‌లలో ఎవరైనా ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే గ్రూప్‌ అడ్మిన్‌పై చట్ట పరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

Updated Date - 2023-06-09T23:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising