ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాథలను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2023-02-06T23:58:49+05:30

అనాథలను ఆదుకోవడానికి ప్రతీఒక్కరు ముందుకు రావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు.

నోట్‌పుస్తకాలు అందజేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం, ఫిబ్రవరి 6: అనాథలను ఆదుకోవడానికి ప్రతీఒక్కరు ముందుకు రావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాగారంలో సోమవారం అనాథ పిల్లలు ఉన్న మదర్సాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనాథలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఆర్ట్‌ ఫౌండేషన్‌ నుంచి రూ.20వేలతో పాటు పలు రకాల విద్యాసామగ్రిని అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా జడ్పీ నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం పీఏసీఎస్‌ చైర్మన్‌ మంచె పాండుయాదవ్‌, ఉపసర్పంచ్‌ లతీఫ్‌, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising