ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లపై ధాన్యం.. వాహనదారులకు ప్రాణసంకటం!

ABN, First Publish Date - 2023-05-27T00:00:16+05:30

రోడ్లపైన ధాన్యం ఎండబోస్తే వాహనదారులకు ప్రమాదమని తెలిసీ కొందరు రైతులు నిర్లక్ష్యంగా రోడ్లపైనే ధాన్యాన్ని ఎండబోస్తున్నారు.

అల్వాల సమీపంలో రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రమాదమని తెలిసినారోడ్డుపైనే మొక్కజొన్నల ఆరబోత

కేశంపేట, మే 26: రోడ్లపైన ధాన్యం ఎండబోస్తే వాహనదారులకు ప్రమాదమని తెలిసీ కొందరు రైతులు నిర్లక్ష్యంగా రోడ్లపైనే ధాన్యాన్ని ఎండబోస్తున్నారు. అల్వాల గ్రామ సమీపంలోని కొత్తపేట-షాద్‌గనర్‌ రాహదారిపై ఓ రైతు రెండు రోజులగా మొక్కజొన్నలు ఆరబోస్తున్నాడు. డబుల్‌ రోడ్డు కావడంతో వాహనచోదకులు కొంతవేగంగా వెళ్తున్నారు. రోడ్డుపై ఎండబోసిన మొక్కజొన్నలపైనుంచి వాహనం వెళ్తే జారి పట్టుతప్పడం ఖాయం. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ఇలాంటి పరిస్థితి ప్రాణ సంకటం. ఈ దృష్ట్యా రోడ్లపై ధ్యాన్యాన్ని ఆరబోయొద్దని అధికారులు మొత్తుకుంటున్నా రైతులు వినడం లేదు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై ధాన్యం ఆరబోసిన వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - 2023-05-27T00:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising