ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీపీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలి

ABN, First Publish Date - 2023-03-05T00:21:20+05:30

పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్‌ అన్నారు.

యూజీడీ పనులను పరిశీలిస్తున్న డీపీవో తరుణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కులకచర్ల, మార్చి 4: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్‌ అన్నారు. శనివారం కామునిపల్లిలో ఆయన పర్యటించారు. యూజీడీ పనులను, పల్లె ప్రకృతి వనాన్ని, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, నర్సరీలను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌లో కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. తడి, పొడి చెత్తతో యార్డులో కంపోస్టు ఎరువు తయారు చేయించాలన్నారు. డంపింగ్‌యార్డును ఉపయోగించకుంటే సెక్రటరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగవేణి, ఎంపీవో కరీం, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising