ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారానికే ‘శుభోదయం’

ABN, First Publish Date - 2023-05-27T00:03:34+05:30

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే శుభోదయం కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు.

మాసానిగూడలో వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యాదయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకర్‌పల్లి, మే 26 : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే శుభోదయం కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని మాసానిగూడ, మాంచర్ల గూడ, కచ్చిరెడ్డిగూడ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, ఏఎంసీ చైర్మన్‌ పాపారావు, సర్పంచ్‌ రాములు, గోపాల్‌, ఇంద్రసేనారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising