ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ హయాంలోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి

ABN, First Publish Date - 2023-03-05T00:16:28+05:30

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి జరిగిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ పేదల అభివృద్ధి, సంక్షేమాల గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.

పార్టీ సభ్యత్వాన్ని అందజేస్తున్న బక్కని నర్సింహులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు

నందిగామ, మార్చి 4: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి జరిగిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ పేదల అభివృద్ధి, సంక్షేమాల గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు. శనివారం నందిగామలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త గతంలో టీడీపీ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాల గురించి గడపగడపకూ వెళ్లి వివరించాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ కార్యకర్తలంతా కృషిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్‌ బలంగా ఉందనీ, కొంచెం శ్రమిస్తే పార్టీకి పునర్వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జిల్లెల బాల్‌రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, కుందారపు రాంరెడ్డి, ఏకుల కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising