ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాద్‌నగర్‌లో బైక్‌ల చోరీ

ABN, First Publish Date - 2023-02-17T00:29:15+05:30

షాద్‌నగర్‌లో గురువారం రెండు బైక్‌లు చోరీకి గురయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌, ఫిబ్రవరి 16: షాద్‌నగర్‌లో గురువారం రెండు బైక్‌లు చోరీకి గురయ్యాయి. షాద్‌నగర్‌కు చెందిన జర్నలిస్టు టంగుటూరి సంజయ్‌కుమార్‌ బుధవారం రాత్రి తన విధులు ముగించుకొని తన ఇంటి ఎదుట ఏపీ 28 ఆర్‌ 2729 బైక్‌ను ఉంచాడు. గురువారం ఉదయం చూస్తే తన వాహనం కనిపించలేదు. దీంతో సంజయ్‌కుమార్‌ షాద్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. అదేవిధంగా పట్టణంలో మరో బైక్‌ చోరీకి గురైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. నిందితులను గుర్తించి వారిని వాహనాలను స్వాధీనం చేసుకుంటామని సీఐ నవీన్‌కుమార్‌, క్రైమ్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2023-02-17T00:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising