ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ ప్రవేశం ఘర్షణలో సర్పంచ్‌, 35 మందిపై అట్రాసిటీ కేసు నమోదు

ABN, First Publish Date - 2023-06-02T23:48:36+05:30

మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం ఘర్షణలో అధికార పార్టీ సర్పంచ్‌తో పాటు 35మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్‌ఐ విశ్వజాన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ, జూన్‌ 2: మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం ఘర్షణలో అధికార పార్టీ సర్పంచ్‌తో పాటు 35మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్‌ఐ విశ్వజాన్‌ తెలిపారు. సర్పంచ్‌తో పాటు ఐదుగురు మహిళలు, 29మందిపై కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూషించుకోవడంతోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు పోలీసులు కక్షతో ఒకే వర్గంపై కేసులు నమోదు చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-06-02T23:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising