ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిధుల స్వాహాపై విచారణ జరపాలి

ABN, First Publish Date - 2023-09-21T23:27:36+05:30

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో జరిగిన రూ.3.13కోట్ల నిధుల స్వాహాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని గురువారం కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందజేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని

ఘట్‌కేసర్‌, సెప్టెంబరు 21: ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో జరిగిన రూ.3.13కోట్ల నిధుల స్వాహాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని గురువారం కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ ఆవిర్భావం నుంచి ప్రజల వద్ద సేకరించిన వివిధ పన్నుల డబ్బులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీలో స్వాహా అయిన సొమ్మును సంబంధిత అధికారులు మున్సిపల్‌ బ్యాంకు ఖాతాలో జమచేసినప్పటికీ ఈభారీ అక్రమంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వివరించారు. పెద్దమొత్తంలో జరిగిన దుర్వినియోగంపై అధికారులందరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవ్యవహారంలో బిల్‌కలెక్టర్లపై అనేక అభియోగాలు ఉన్నాయని సీడీఎంఏకు ఇచ్చిన పిర్యాదులో వివరించారు.

Updated Date - 2023-09-21T23:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising