ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమయ పాలన పాటించకుంటే చర్యలు

ABN, First Publish Date - 2023-02-01T23:47:49+05:30

సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని జిల్లా పరిషత్‌ సీఈవో దిలీ్‌పకుమార్‌ హెచ్చరించారు.

రికార్డులను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 1: సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని జిల్లా పరిషత్‌ సీఈవో దిలీ్‌పకుమార్‌ హెచ్చరించారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలకే కార్యాలయానికి వచ్చిన జడ్పీ సీఈవో.. ఎంపీడీవో జయరాం విజయ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణారావు జూనియర్‌ అసిస్టెంట్‌ సత్యనారాయణలు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారికి చార్జి మెమో జారీ చేస్తున్నట్ల్లు ఆయన చెప్పారు. అనంతరం అకౌంట్‌ బుక్‌, రికార్డులను పరిశీలించారు.

Updated Date - 2023-02-01T23:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising