ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-06-26T23:30:12+05:30

చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం ధారూరులో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధారూరు, జూన్‌ 26: చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం ధారూరులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సంతో్‌షకుమార్‌ తెలిపిన ప్రకారం.. ధారూరుకు చెందిన గుర్రం నవీన్‌(19) ఈనెల 16న తల్లి నర్సమ్మ మందలించిందని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో నర్సమ్మ తన కుమారుడు నవీన్‌ కనిపించడంలేదని ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ధారూరు సమీపంలోని కుమ్మరి వాగు వద్ద దుర్గంధం వస్తుందని స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. వాగు దగ్గర కుళ్లిపోయి పడిఉన్న మృతదేహంతో పాటు సమీపంలో పుర్రె, ఎముకలు పడిఉన్నాయి. తాడు చెట్టుకు వేలాడుతూ కనిపించింది. మృతదేహం వద్ద ఉన్న చెప్పులు, దుస్తుల ఆధారంగా మృతుడు నవీన్‌గా తల్లి నర్సమ్మ గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

Updated Date - 2023-06-26T23:30:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising