ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ?

ABN, First Publish Date - 2023-07-05T01:17:06+05:30

రాహుల్‌గాంధీ సమక్షంలో రెండు రోజుల క్రితం కాంగ్రె్‌సలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అంతే వేగంగా ఆ పార్టీ రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ సమక్షంలో రెండు రోజుల క్రితం కాంగ్రె్‌సలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అంతే వేగంగా ఆ పార్టీ రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో మంగళవారం భేటీ అయి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంలో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై వారు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కాంగ్రె్‌సనుంచి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి.. కాషాయ పార్టీ అంతర్గత రాజకీయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే ఈ భేటీపై ఇరువురు నేతలూ ధ్రువీకరించలేదు.

Updated Date - 2023-07-05T01:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising