ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గారడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి: పొంగులేటి

ABN, First Publish Date - 2023-03-05T03:05:08+05:30

రాష్ట్రంలో మాటలే తప్ప చేతల్లేని బీఆర్‌ఎస్‌ గారడి ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమయిందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బయ్యారం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాటలే తప్ప చేతల్లేని బీఆర్‌ఎస్‌ గారడి ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమయిందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోరం కనకయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన ఏ మేరకు నడుస్తుందో ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని విమర్శించారు.

Updated Date - 2023-03-05T03:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising