ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2023-02-06T23:26:28+05:30

మండలంలోని క్రిష్ణాజీవాడి గ్రామశివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మీపతి(55) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడ్వాయి,ఫిబ్రవరి 6: మండలంలోని క్రిష్ణాజీవాడి గ్రామశివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మీపతి(55) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. లక్ష్మీపతి నిత్యంలాగే వడ్రంగి పని చేయడం కోసం బ్రహ్మాజీవాడి గ్రామానికి వెళ్లాడు. పనిముగించుకుని రాత్రి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో లింగంపేట మండలం ఒంటరిపల్లి గ్రామానికి చెందిన చెరుకు ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయమై మృతుడి భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరుకుమారులు, కుమార్తె ఉన్నారు.

Updated Date - 2023-02-06T23:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising