అర్గుల్లో ఒకరి మృతి
ABN, First Publish Date - 2023-01-09T00:26:44+05:30
మండలం లోని అర్గుల్ గ్రామంలో కొచ్చెరువు కట్ట నుంచి జక్రాన్పల్లి వెళ్లే దారిలో జక్రాన్పల్లి గ్రామానికి చెందిన ఈర్ల శ్రీనివాస్ (40) మృతిచెందినట్టు ఎ స్సై కుంట శ్రీకాంత్ తెలిపారు. గ్రా మానికి చెందిన ఈర్ల శ్రీనివాస్ ఆది వారం సాయంత్రం బైక్పై అర్గుల్ నుంచి కొచ్చెరువు కట్ట మీదుగా జ క్రాన్పల్లికి వెళ్తున్నాడని తెలిపారు. కొచ్చెరువు సమీపంలో బండిపై నుంచి దిగి అక్కడే పడిపోయి మృ తి చెందాడని తెలిపారు. మృతుడు శ్రీనివాస్కు గుండెపోటుతో మృతి చెం ది ఉండవచ్చని, అతడికి ఇదీ వరకు గుండెపోటు వచ్చిందని కుటుంబస భ్యులు తెలిపారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆ ర్మూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
జక్రాన్పల్లి, జనవరి8: మండలం లోని అర్గుల్ గ్రామంలో కొచ్చెరువు కట్ట నుంచి జక్రాన్పల్లి వెళ్లే దారిలో జక్రాన్పల్లి గ్రామానికి చెందిన ఈర్ల శ్రీనివాస్ (40) మృతిచెందినట్టు ఎ స్సై కుంట శ్రీకాంత్ తెలిపారు. గ్రా మానికి చెందిన ఈర్ల శ్రీనివాస్ ఆది వారం సాయంత్రం బైక్పై అర్గుల్ నుంచి కొచ్చెరువు కట్ట మీదుగా జ క్రాన్పల్లికి వెళ్తున్నాడని తెలిపారు. కొచ్చెరువు సమీపంలో బండిపై నుంచి దిగి అక్కడే పడిపోయి మృ తి చెందాడని తెలిపారు. మృతుడు శ్రీనివాస్కు గుండెపోటుతో మృతి చెం ది ఉండవచ్చని, అతడికి ఇదీ వరకు గుండెపోటు వచ్చిందని కుటుంబస భ్యులు తెలిపారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆ ర్మూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
తొర్లికొండలో చెరువులో పడి మహిళ మృతి
తొర్లికొండ గ్రామానికి చెందిన పసుల మ ల్లు (55) మతిస్థిమితం కోల్పోయి చెరువులో పడి మృతి చెందినట్టు ఎస్సై కుంట శ్రీకాంత్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రా మానికి చెందిన పశుల మల్లు శనివారం అ ర్థరాత్రి ఇంట్లో నుంచి వెళ్లి మతిస్థిమితం లేక గ్రామంలో గల పత్తికుంట చెరువులో ప్రమా దవశాత్తు పడి మృత చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూ ర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం మృతురాలి కొడుకు ప శుల సుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Updated Date - 2023-01-09T00:26:45+05:30 IST