ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి

ABN, First Publish Date - 2023-03-19T00:11:36+05:30

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు.

పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు పటేల్‌ రమేష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెన్‌పహాడ్‌, మార్చి 18: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. హాత్‌ సేహాత్‌ జోడో పాదయాత్ర శనివారం మండలంలోని భాగ్యతండా, రంగయ్యగూడెం, ఎర్రంశెట్టిగూడెం, భక్తాళాపురం గ్రామాల్లో కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర పాలకులు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నా యకులు బచ్చు పల్లి నాగేశ్వర్‌రావు, బెల్లంకొండ శ్రీరాములుగౌడ్‌, కుందూరు వెంక టరెడ్డి, యాట ఉపేందర్‌, ఎంపీటీసీలు గద్దల నాగరాజు, కొండేటి పవన్‌ కుమార్‌, మాజీ ఎంపీటీసీ చింతం వెంకటేశ్వర్లు, తొగరు వెంకటేశ్వర్లు, మండలి పిచ్చయ్య, నారాయణ శ్రీధర్‌రెడ్డి, యలమంచమ్మ, యశోద, చంద్రకళ, షఫీ ఉల్లా పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising