ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పారిశుధ్యంలో అగ్రస్థానంలో నిలపాలి

ABN, First Publish Date - 2023-09-18T02:12:21+05:30

పారిశుధ్యంలో అగ్రస్థానంలో నిలపాలి

కోదాడ టౌన, తిరుమలగిరి, సెప్టెంబరు 17: కోదాడను పారిశుధ్యంలో అగ్ర స్థానంలో నిలపడానికి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం కోదాడలోని పట్టణ పోలీ్‌సస్టేషన ఎదురుగా అనంతగిరి రోడ్డులో ఏర్పాటుచేసిన స్వచ్ఛ భారత లీగ్‌ 2.0 కార్యక్రమంలో వేస్ట్‌ టు రీఆర్ట్‌ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుధ్యానికి పెద్దపీట వేసిందన్నారు.

-తిరుమలగిరిలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించి చెత్తను మార్కెట్‌ చైర్‌పర్సన స్రవంతి, ఎంపీపీ స్నేహలత శుభ్రం చేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T02:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising