ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాలను సమర్థంగా అమలుచేయాలి

ABN, First Publish Date - 2023-02-02T00:19:39+05:30

ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయాలని కేంద్ర పరిశీలన బృందం సభ్యులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌(ఎస్‌), ఫిబ్రవరి 1: ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయాలని కేంద్ర పరిశీలన బృందం సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేసిన నిధులతో చేపట్టిన పనులను కేంద్ర పరిశీలన బృందం బుధవారం మండల పరిధిలోని ముక్కుడు దేవులపల్లి గ్రామంలో తనిఖీ చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం, ఇందిర క్రాంతి పథకం, పంచాయతీరాజ్‌ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను బృందం సభ్యులు పరిశీలించారు. శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, స్వయం సహాయక సంఘాల పనితీరు, సడక్‌ యోజన, వాటర్‌ షెడ్‌ పనులను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో వందశాతం అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో నేషనల్‌ లెవెల్‌ మానెటరింగ్‌ బృందం సభ్యుడు నిరంజన్‌రెడ్డి, శాంతికుమార్‌, అదనపు డీఆర్‌డీవో సంజీవరావు, ఎంపీడీవో మల్సూర్‌ నాయక్‌, ఎంపీవో సంజీవ, ఎంఈవో ధారసింగ్‌, పీఆర్‌ఏఈ బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising