ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణలో టీటీడీ ఆస్తుల అభివృద్ధి కమిటీ చైర్మనగా రవిప్రసాద్‌

ABN, First Publish Date - 2023-09-08T00:51:31+05:30

తెలంగాణలోని తిరు మల తిరుపతి దేవస్థానానికి చెందిన దేవాలయాలు, ఆస్తుల అభివృద్ధి కమిటీ చైర్మనగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యలిశాల రవిప్రసాద్‌ నియమితులయ్యారు.

యలిశాల రవిప్రసాద్‌కు ఉత్తర్వుల కాపీ అందజేస్తున్న టీటీడీ చైర్మన కరుణాకర్‌రెడ్డి

నల్లగొండ, సెప్టెంబరు 7 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): తెలంగాణలోని తిరు మల తిరుపతి దేవస్థానానికి చెందిన దేవాలయాలు, ఆస్తుల అభివృద్ధి కమిటీ చైర్మనగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యలిశాల రవిప్రసాద్‌ నియమితులయ్యారు. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా, చైర్మన భూమన కరుణాకర్‌రెడ్డి ఉత్తర్వుల కాపీని అందజేశారు. ఈ సందర్భంగా రవిప్రసాద్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు టీటీడీ చైర్మన పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో దేవాలయాల అభివృద్ధితో పాటు ఆస్తులు రక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - 2023-09-08T00:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising