ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైఖానస ఆగమ పరిషత జిల్లా అధ్యక్షుడిగా రంగభట్టాచార్యులు

ABN, First Publish Date - 2023-08-02T00:21:56+05:30

వైఖానస ఆగమ పరిషత జిల్లా అధ్యక్షుడిగా హుజూ ర్‌నగర్‌కు చెందిన నరగిరినాథుని రంగభట్టాచార్యులు ఎన్నికయ్యారు.

రంగభట్టాచార్యులు

హుజూర్‌నగర్‌, ఆగస్టు 1: వైఖానస ఆగమ పరిషత జిల్లా అధ్యక్షుడిగా హుజూ ర్‌నగర్‌కు చెందిన నరగిరినాథుని రంగభట్టాచార్యులు ఎన్నికయ్యారు. పట్టణంలోని రామాలయంలో రాష్ట్ర అధ్య క్షుడు మోహన్‌కృష్ణ, గౌరవ అధ్యక్షుడు రాఘవాచార్యుల ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పరిషత జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ప్రధానకార్యదర్శిగా తూమాటి శ్రీనివాసచార్యులు, కోశాధికారిగా నరగిరినాఽథుని మురళీకృష్ణమాచార్యులు, ఉపాధ్యక్షులుగా అద్దెపల్లి ఫణికుమారచార్యులు, పరశురం హరి, సిరికొండ అనంతకృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా అర్వపల్లి రాంబాబు, గౌరవ సలహాదారులుగా తుళ్లూరి పద్మనాభాచార్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తిరునగరం శ్రీనివాసచార్యులు, గాయత్రి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising