ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవ చింతనతో మానసిక ప్రశాంతత : బొల్లం

ABN, First Publish Date - 2023-03-19T00:13:37+05:30

దైవ చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు.

రెడ్లకుంటలో శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోదాడ రూరల్‌, చిలుకూరు, మార్చి 18 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో గంగాభ వాని మాత, లింగమంతులస్వామి దేవాలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రాంతాలు, వర్గాల వారీగా జరిగే జాతరలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిం దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, సర్పం చ్‌ లీల అప్పారావు, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంపటి మధుసూదన్‌, కాటంరెడ్డి ప్రసాద్‌రెడ్డి, బెజవాడ శ్రవణ్‌, మల్లెల పుల్లయ్య, చిర్ర ముత్తయ్య, గ్రామశాఖ అద్యక్షులు సతీష్‌, నాయకులు నిరంజన్‌, మల్లెల పిచ్చయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చిలుకూరులో సత్తెమ్మ తల్లి, ముత్యాలమ్మ దేవతల దేవాలయాలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొడారు బాబు, ఎంపీటీసీలు రమణ నాగయ్య, కళ్యాణి కోటేష్‌, పిల్లుట్ల శ్రీనివాస్‌, కందుకూరి ఉపేందర్‌, ముత్యాలు, వెంకటి, పిచ్చయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising