ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దేశాన్ని గౌరవించడం అందరి బాధ్యత

ABN, First Publish Date - 2023-08-15T00:07:24+05:30

జీవించడానికి సదుపాయాలతోపాటు హక్కులు కల్పిస్తున్న దేశాన్ని గౌరవించడం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. మారుతీదే వి అన్నారు.

మాట్లాడుతున్న ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మారుతీదేవి

ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మారుతీదేవి

భువనగిరి టౌన్‌, ఆగస్టు 14: జీవించడానికి సదుపాయాలతోపాటు హక్కులు కల్పిస్తున్న దేశాన్ని గౌరవించడం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. మారుతీదే వి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, భువనగిరి న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి నిర్వహించిన దేశ భక్తి పాటల పోటీలు, రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, విధులు అంశంపై నిర్వహించిన సదస్సులో మా ట్లాడారు. ప్రజల భద్రత, న్యాయం జరిగేందుకు కోర్టు వ్యవస్థ కీలకమన్నారు. ఇందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి కె. మురళీమోహన్‌, న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగారం అంజయ్య, రాజశేఖర్‌రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు బి. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-15T00:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising