ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్పులకు అనుగుణంగా బోధన

ABN, First Publish Date - 2023-06-01T01:01:59+05:30

సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యను బోధించాలని సీబీఎ్‌సఈ ఢిల్లీ ప్రతినిధి పీవీ సాయిరంగారావు అన్నారు. బుధవారం భువనగిరి జీనియస్‌ హైస్కూల్‌లో జరిగిన సీబీఎ్‌సఈ రెండు రోజుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుత్ను సాయి రంగారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, మే 31: సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యను బోధించాలని సీబీఎ్‌సఈ ఢిల్లీ ప్రతినిధి పీవీ సాయిరంగారావు అన్నారు. బుధవారం భువనగిరి జీనియస్‌ హైస్కూల్‌లో జరిగిన సీబీఎ్‌సఈ రెండు రోజుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అన్నారు. బోధనా నైపుణ్యం పెంపొందించుకోవాలని, విద్యార్థులతో సత్సంబంధాలు కొనసాగించాలని, పాఠ్యాంశాలతోపాటు నైతిక విలువలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎంజీయూ పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ బి.సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సీబీఎ్‌సఈ సిలబస్‌ చదివిన వారికి మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సుధారాణి, థామస్‌ చాకో, జి.రవి, జయేష్‌, అరుణ, రాజేశ్వరి, సాయిరాజేందర్‌, శ్రీకాంత్‌, చంద్రం, అభిషేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising