ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2023-09-12T03:20:53+05:30

అసోంలో పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అక్కడి కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం గువాహటిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అసోంలో పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అక్కడి కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం గువాహటిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతోపాటు దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానన్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎ్‌సను మరోసారి ఆశీర్వదిస్తారని, సీఎంగా కేసీఆర్‌ను గెలిపిస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-12T03:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising