ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మూడు రోజులుగా కేజీబీవీకి నీటిసరఫరా బంద్‌

ABN, First Publish Date - 2023-09-22T00:52:20+05:30

దౌల్తాబాద్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

పంచాయతీ సరఫరా చేసిన నీటిని బకెట్లతో తీసుకెళ్తున్న విద్యార్థినులు

రాయపోల్‌, సెప్టెంబరు 21 : దౌల్తాబాద్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో నిత్యావసరాలకు నీటి సమస్య ఏర్పడింది. రెండు రోజుల నుంచి విద్యార్థులు స్నానాలు కూడా చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ సిబ్బంది గురువారం ట్యాంకర్‌తో విద్యాలయానికి నీటిని పంపించారు. దీంతో విద్యార్థులు ట్యాంకర్‌ నుంచి బకెట్ల ద్వారా నీటిని తీసుకెళ్లి వాడుకున్నారు. ఈ విషయమై నీటి సరఫరా అధికారి పవన్‌ను సంప్రదించగా సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

Updated Date - 2023-09-22T00:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising