ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వినాయక నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2023-09-22T00:14:31+05:30

పాపన్నపేట/నారాయణఖేడ్‌, సెప్టెంబరు 21: వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిణి తెలిపారు. గురువారం పాపన్నపేట పోలీ్‌సస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.

పాపన్నపేట పోలీ్‌సస్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ రోహిణీప్రియదర్శిణి

మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిణి

పాపన్నపేట/నారాయణఖేడ్‌, సెప్టెంబరు 21: వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిణి తెలిపారు. గురువారం పాపన్నపేట పోలీ్‌సస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. వినాయక నిమజ్జనంరోజున వినాయక ప్రతిమలను చెరువు, కుంటల్లో నిమజ్జనం చేస్తున్న సందర్భంలో భక్తులు నీటిలోకి అధిక సంఖ్యలో వెళ్లవద్దని సూచించారు. ప్రధానంగా విద్యుత్‌దీపాల అలంకణ కోసం ఇనుప పైపులు వాడకుండా కర్రలు వినియోగించుకోవాలన్నారు. అనంతరం మెదక్‌, రామాయంపేట పోలీ్‌సస్టేషన్లకు కొత్తగా ఇద్దరు సీఐలు నియాకమైనట్లు ఆమె వివరించారు. ఈ సమావేశంలో మెదక్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. నారాయణఖేడ్‌ శివారులోని మనూరు మండలం కమలాపూర్‌ చెరువు వద్ద వినాయక నిమజ్జనాల కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్ల పనులను గురువారం ప్రారంభించారు. ఈ ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌, వైస్‌ చైర్మన్‌ పరశురాం, శానిటేషన్‌ అధికారి శ్రీనివాస్‌, పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నగేష్‌, మాజీ ఎంపీటీసీ ముజామిల్‌ పరిశీలించారు.

Updated Date - 2023-09-22T00:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising