ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి: ఆకుల రజిత

ABN, First Publish Date - 2023-01-25T23:35:57+05:30

హుస్నాబాద్‌టౌన్‌, జనవరి 25: ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత పిలుపునిచ్చారు.

కంటి పరీక్షలను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ రజిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్‌టౌన్‌, జనవరి 25: ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత పిలుపునిచ్చారు. బుధవారం ఆమె హుస్నాబాద్‌ పట్టణంలోని 2వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, కౌన్సిలర్లు బోజు రమాదేవి, రవీందర్‌, అయిలేని శంకర్‌రెడ్డి, అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising