ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలి

ABN, First Publish Date - 2023-02-06T23:25:06+05:30

వర్గల్‌, ఫిబ్రవరి 6: గ్రామాల్లో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పూదరి నందన్‌గౌడ్‌ పేర్కొన్నారు.

వర్గల్‌లో జరిగిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి హాజరైన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పూదరి నందన్‌గౌడ్‌

వర్గల్‌, ఫిబ్రవరి 6: గ్రామాల్లో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పూదరి నందన్‌గౌడ్‌ పేర్కొన్నారు. సోమవారం వర్గల్‌ మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్‌హాల్‌లో పార్టీ మండలాధ్యక్షుడు శ్రీరాం శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలో నెలకొన్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాల్లో అనేకచోట్ల అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీ అసెంబ్లీ నాయకులు బుర్ర మహేశ్‌, కన్వీనర్‌ ఎల్కంటి సురేశ్‌, నాయకులు పాండుగౌడ్‌, ధార యాదగిరి, మఠం మహిపాల్‌ యాదవ్‌, రవీందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

మిరుదొడ్డి, ఫిబ్రవరి 6: రాబోయే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్‌ ఎస్‌ఎన్‌చారి అన్నారు. మిరుదొడ్డిలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు దేవరాజు ఆధ్వర్యంలో మండల శక్తికేంద్రాల ఇంచార్జీలతో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రోశయ్య, జిల్లా కార్యదర్శి భిక్షపతి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising