ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవసరమైతే నేరస్థులపై పీడీ చట్టం

ABN, First Publish Date - 2023-02-04T23:03:01+05:30

శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని, అవసరమైతే నేరస్థులపై పీడీ చట్టం నమోదుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసు అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 4 : శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని, అవసరమైతే నేరస్థులపై పీడీ చట్టం నమోదుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. శనివారం ఆయన హైకోర్టు స్పెషల్‌ జీపీ ముజీబ్‌తో కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాల ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫంక్షనల్‌ వర్టికల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని, కేసుల విచారణలో పురోగతి సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా హైకోర్టు జీపీ న్యాయపరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీ కె నరసింహ, నారాయణపేట ఎస్పీ ఎన్‌ వెంకటేశ్వర్లు, నాగర్‌కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌, గద్వాల ఎస్పీ సృజన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T23:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising