ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి చేలో పడి రైతు మృతి

ABN, First Publish Date - 2023-02-06T23:34:16+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఆది వారం రాత్రి వరి పొలంలో పనులు చేయడానికి వెళ్లి మడిలో ప్రమాద వశాత్తు బొక్కబోర్లా పడి రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడేరు, ఫిబ్రవరి 6: నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఆది వారం రాత్రి వరి పొలంలో పనులు చేయడానికి వెళ్లి మడిలో ప్రమాద వశాత్తు బొక్కబోర్లా పడి రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వడ్డె ఆంజనేయులు (42) ఆదివారం వరి చేనుకు నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నారుమడిలో బొక్క బోర్లా పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. సోమవారం ఉదయం పక్క పొలం వారు చూసి కుటుంబ సభ్యులకు తెలుపగా హుటాహుటిన వెళ్లి చూసి శోక సంద్రంలో మునిగారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి దహన సంస్కారాలు చేశారు. అతనికి భార్య యాదమ్మ ఉన్నారు.

Updated Date - 2023-02-06T23:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising