ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జువ్వాడి సుమతీదేవికి ఘన నివాళులు

ABN, First Publish Date - 2023-06-26T01:07:22+05:30

ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెం దిన దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు సతీమణి సుమతీదేవి ఇటీవల మృతి చెందగా దశ దిన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

సతీదేవి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న మంత్రి ఈశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మపురి, జూన్‌ 25: ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెం దిన దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు సతీమణి సుమతీదేవి ఇటీవల మృతి చెందగా దశ దిన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తిమ్మాపూర్‌ గ్రామానికి వెళ్లి ఆమె చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళు లర్పించారు. అనంతరం సుమతీదేవి కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. జువ్వాడి కుటుంబ సభ్యులతో ఉన్న అను బంధం గుర్తు చేసుకున్నారు. ఆయ న వెంట డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి జడ్పీటీసీ బత్తిని అరుణ, సర్పంచ్‌ కాళ్ల శేఖర్‌, ఎంపీటీసీ కాళ్ల సత్తయ్య, బీఆర్‌ఎస్‌ నేత సంగి శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising