ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి

ABN, First Publish Date - 2023-03-31T00:42:39+05:30

గ్రూప్‌ 1 పేపర్‌ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీఎస్‌పీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మంద రవీందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రిలే నిరాహార దీక్ష చేస్తున్న బీఎస్‌పీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొడిమ్యాల, మార్చి 30 : గ్రూప్‌ 1 పేపర్‌ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీఎస్‌పీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మంద రవీందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేంద్రం లోని అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో జిల్లా ఇన్‌చార్జ్‌ చిర్ర శంకర్‌తో కలిసి పేపర్‌ లీకేజీ బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మంద రవీందర్‌ మాట్లాడుతూ పేపర్‌ లీకేజీ, అవినీతి అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యో గులకు బీఎస్‌పీ అండగా ఉంటుందన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగె వరకు బీఎస్‌పీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌పీ నాయకులు దుర్గయ్య, శ్రీనివాస్‌, గంగరాజు, మల్లేశం, ఈశ్వర్‌, నరేష్‌, అంజన్న, ప్రేం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:42:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising