ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-06-01T00:09:02+05:30

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైస్‌ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.

రాస్తారోకో చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనరావుపేట, మే 31:ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైస్‌ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ధర్మారంలో రైతు లు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీల కొరతతో ధాన్యాన్ని వెంటవెంటనే తరలించడం లేదన్నారు. రైస్‌ మిల్లుల యజమానులు ఏదో వంక పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్‌ స్పందించాలని, లారీల సమస్య పరిష్క రించాలని, రైస్‌మిల్లర్లతో ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు.

Updated Date - 2023-06-01T00:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising