ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2023-06-01T00:10:20+05:30

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ యాస్మిన్‌బాషా

జగిత్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో గల ఆడిటోరియంలో పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించి ఉత్సవాల నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తు న్నామన్నారు. ఒక్కోరోజు ఒక్కో అంశంపై ఉత్సవాలను నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వైభవోపేతంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, మంద మకరందు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising